Home » EC
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓటర్ల నమోదుతోపాటు
సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గ�
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్నగర్ తహసీల్దార్ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. �
ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 19వ తేదీన 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు మే 15వ తేదీ బుధవారం ఈసీ తెలిపింది. దీనిపై సీఎం చంద్రబ�
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ జరుగనుంది. (మే 19, 2019)వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈమేరకు బుధవారం (మే15, 2019)న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ క�
ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి క్షత్రియ కులం గురించి ఉద్దేశిస్తూ
మే 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం కోసం సీఎంఓ నుండి సీఎస్కు నోట్ పంపారు. అయితే కేబినెట్ నిర్వహణపై మంగళవారం(మే 7వ తేదీ) మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్తో సీఎస్ సమావేశం అయ