Home » EC
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల తీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్ జాబితాపై టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గురువారం (నవంబర్ 12, 2020) జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీతో జరిగిన వివిధ రాజకీయ పార్టీల సమావేశం ముగిసింది. ర
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంపై ఇప�
తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మక�
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది.
బీజేపీ లీడర్ కపిల్ మిశ్రాకు కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ న్యూస్ వినిపించింది. కొన్ని గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటీసులను ఆయనకు పంపింది ఎన్నికల సంఘం. దీనికి కారణం కపిల్ మిశ్రా చేసిన �
దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి అయింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలవారిగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రేపు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జవాభా కన్నా ఎక్కువ వార్డులు ఎస్టీలకు కేటాయించారు. ఇక మహి�
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
చింతమనేని ప్రభాకర్ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శిం�