EC

    మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

    April 18, 2019 / 11:22 AM IST

    ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

    కోడ్ ఉల్లంఘన : చంద్రబాబు సమీక్షలపై ఈసీ ఆగ్రహం

    April 18, 2019 / 10:43 AM IST

    అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్

    337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

    April 18, 2019 / 09:51 AM IST

    అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ�

    గేదెపై ఎన్నికల ప్రచారం : కాంగ్రెస్‌కే ఓటేయండి

    April 18, 2019 / 03:35 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్‌ను ఎన్నుకోండి. కాంగ్రెస్‌కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి �

    దేశవ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

    April 17, 2019 / 03:29 PM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ �

    చంద్రబాబు ప్రశ్న : ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారా

    April 17, 2019 / 02:52 PM IST

    అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై

    ఈసీ దూకుడు : కర్నాటక, ఒడిషా సీఎంల హెలికాప్టర్‌లో తనిఖీలు

    April 17, 2019 / 10:09 AM IST

    ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్

    ‘సఖీ’ పోలింగ్ కేంద్రాలు: మహిళా ఓటర్ల కోసం

    April 17, 2019 / 04:05 AM IST

    చంఢీఘడ్ : ప్రాంతం ఏదైనా..మహిళా ఓటర్లే కీలకంగా మారారు. మహిళల ఓట్లతోనే ఏ నాయకుడైనా అధికారాన్ని దక్కించుకునేది. ఎన్నికల్లో మహిళా ఓటర్లు అంత్యం కీలకంగా మారిన సందర్భంగా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఎన్నికల కమిషన్.  హర్యానా రాష్ట్రంలో ద

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

    April 17, 2019 / 02:13 AM IST

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పం�

    తిక్కలోడా.. మంచోడా : ప్రచారానికి రూ.75 లక్షలు ఇస్తారా, కిడ్నీ అమ్ముకోమంటారా

    April 16, 2019 / 12:20 PM IST

    భోపాల్ : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. ఇది నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి..

10TV Telugu News