Home » EC
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఎస్పీ పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాద�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్ప�
35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,
భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత 2019 ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి విడతలో
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్చంద్ర పునేఠపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అనిల్చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ �
కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.