Home » EC
ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను జిల్లాల కలెక్టర్లకు పంపారు ఏపీ సీఈవో మీనా.
ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
AP Elections 2024 : సునిశితమైన, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో పాటు 1,200 మంది ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పింది.
ఓట్లర్ల జాబితాపై ఈసీకి మూడు పార్టీలు ఫిర్యాదు చేశాయి.
ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ ఫుల్ బిజీ
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదాయపన్ను శాఖ,ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నారని..ఇన్ కమ్ టాక్స్ చట్టం,PMLA చట్టం,FEMA చట్టం, బినామీ చట్టం,ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న�