Home » EC
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈసీ ఆంక్షలు, ఆదేశాలతో...
ఏపీలోకి పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడం విపక్షాల కుట్రలో భాగమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈసీ పర్మిషన్ అడుగుతూ కొన్నిరోజుల క్రితం లేఖ రాసింది జగన్ సర్కార్.
ఈ క్రమంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఈసీ నజర్ పెట్టింది. పూర్తిగా ఆధారాలు వచ్చాక అలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు.
కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.
నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి.
రాష్ట్రంలో 10శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది.