Home » economic crisis
పాకిస్థాన్ లో బంగారం నిల్వలతో ఆ దేశానికి మంచిరోజులు రాబోతున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ మాజీ మైనింగ్ ఇబ్రహీం హసన్ మురాద్ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..
Pakistani Economic Crisis : పాకిస్థాన్ ఇక ఎప్పటికీ మారదని, ఆ దేశం పరిస్థితి మెరుగుపడే అవకాశాలే లేవని ఈ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి.
పాకిస్తాన్ లో సైన్యం ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉందని చాలా మంది ఆందోళన మధ్య తాజా చర్యలు ఆహార భద్రత ప్రచారం నుంచి భారీ లాభాలను ఆర్జించగలినప్పటికీ, ఇది పాకిస్తాన్లోని కోట్లాది గ్రామీణ భూమిలేని పేదలకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�
తెహరీక్-ఈ-లబ్బాయిక్ పార్టీని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. సాద్ రిజ్వీ పేరును కూడా అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో వేశారు. అయితే ఆ జాబితా నుంచి తొలగించాలని, లాహోర్ జైలులో ఉన్న ఆయనను విడుదల చేయాలని 2021లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖా�
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బృందం ఆ దేశానికి చేరుకుంది. రుణాల విషయంలో తొమ్మిదో సారి సమీక్ష నిర్వహించనుంది. చాలా కాలంగా ఐఎంఎఫ్ నుంచి పాక్ కు నిధులు నిలిచాయి. పాక�
ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు �
పాక్లో నెలకొన్ని పరిస్థితులను ఉద్దేశిస్తూ.. ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై విరుచుకుపడింది. ఇక భారత్ అనుసరిస్తున్న ర్ధిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ము
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తరువాత కొద్దిరోజులకే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మినీ బడ్జెట్ కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్ తో