Home » economic crisis
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణకు చురకలు అంటించింది.
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త నియమాలను విధించింది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది.
ఆర్థిక సంక్షోభం..గట్టెక్కేదెలా..
తెలంగాణలో ఆర్థిక సంక్షోభానికి బాధ్యులెవరు?
మహీంద రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు. నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు.
శ్రీలంకలో త్వరలో ప్రధాని మార్పు
నిరసనలతో హోరెత్తుతున్న శ్రీలంక
కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్ధమైంది. కలిసి పనిచేద్దాం రండి అంటూ ప్రతిపక్ష పార్టీలను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోమవారం కోరారు.
శ్రీలంకలో అత్యవసర పరిస్థితి