Home » economic survey
భారత్ లో వినియోగదారులకు చేరవలసిన 7 లక్షల కార్లకు సంబందించి ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే ద్వారా వెల్లడైంది.
Economic Survey బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత లోక్సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. �
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని