Home » ED authorities
టాలీవుడ్ డ్రగ్ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్తో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.