Home » Ed notices
తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అక్రమ మైనింగ్ కుంభకోణం వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని వెల్లడించింది ఈడీ.
ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు
సోనియా రాహుల్కు ఈడీ నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.