Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్�
సంవత్సరాల తరబడి సాగదీస్తారు..కేసుల్ని తేల్చరు దానికి మీకుండే ఇబ్బందు మీకుండొచ్చు కానీ ఇది సరైందికాదు అంటూ ఆర్థిక కుంభకోణాల కేసుల విషయంలో సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. అయినప్పటికీ బీజేపీకి లొంగేదే లేదని చెప్పారు. ఈడీ విచారణపై ఎమ్మెల�
పైలట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు
లిక్కర్ స్కాం కేసుపై కవిత, కేసీఆర్ మీటింగ్
చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెల�
వెలుగులోకి వస్తున్న NRI ఆసుపత్రి అక్రమాలు
వెలుగులోకి నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాసరావు మోసాలు
JC prabhakar reddy.. ED : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభాకరెడ్డికి చెందిన రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అంతేకాదు గోపాల్ రెడ్డికి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇ�