Home » ED
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ ప్రొడ
ఈ దేశంలో ఏం జరుగుతోంది? దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? సర్కారోళ్ల కీలుబొమ్మలా? ఈ రాజ్యంలో.. రాజ్యాంగ సంస్థల పాత్ర ఇంతేనా? స్వతంత్ర సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
తీహార్ జైలులో సత్యేందర్ జైన్కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానిక�
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రముఖుల పేర్లు, నగదు లావాదేవీల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్ సెట్ గో ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన వారి వివరాలు, ఎయిర్ పోర్టుల్లో సీసీటీవీ నుంచి ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ �
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి దర్యాఫ్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అధికార టీఆర్ఎస్ నేతలపై ఈడీ,ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ,ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఎంపీ గాయత్రి రవి కార్యాలయంలో 11 గంటలుగా సోదాలు చేస్తున్నారు ఈడీ, ఐ�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. అరబిందో సంస్థకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితోపాటు, మరో మద్యం వ్యాపారి వినోద్ బాబును ఈడీ అరెస్టు చేసింది. వీరిని ఈ రోజు ఢిల్లీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.