Home » ED
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో ద�
మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారా ఈడీ అధికారులు.
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
లోన్యాప్ ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఈ మోసాలను అరికట్టేందుకు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఏకకాలంలో 18 చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేస్తోంది.
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.
అన్ని వివరాలు త్వరలోనే బయటపెడతా..! చీకోటి ప్రవీణ్
తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఖాతాల పేరుతో పోస్టులు చేస్తున్న వారిపై సీసీఎస్ లో(సెంట్రల్ క్రైమ్ స్టేష
క్యాసినో కేసులో తొలి రోజు(ఆగస్టు 1) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. (Chikoti Praveen ED)
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. విచారణ కోసం రౌత్ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.