Home » ED
క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించి
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పని తెలిసింది.
వీవో ఇండియా డైరక్టర్లు జెంగ్షెన్ ఓయూ, ఝంగ్ జీ ఈడీ తనిఖీలకు భయపడి ఇండియా వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా.. కేసుకు సంబంధించిన 40లొకేషన్లలో ఏజెన్సీ తనిఖీలు జరపడంతో పరారయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ.. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్పై విమర్శలు గుప్పిస్తూ.. సీపీఎం పార్టీకి బీజేపీతో సంబంధాలున్నాయని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ ఆరోపణలు లాంటివి చేయలేదని విమర్శించార�
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ వరుసగా మూడో రోజు విచారణ చేస్తోంది. దీంతో మూడవరోజు కూడా కాంగ్రెస్ నిరసనలు చేస్తున్నారు. ఈక్రమంలో నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ఎస్సై కాలర్ పట్టుకు�
ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది.
రాహుల్ గాంధీ చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు
కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ �
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.