Home » ED
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. నేను నేరం చేసి ఉంటే విచారణలు ఎందుకు? దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి..జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్న�
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీపై ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభు�
జియోమీ గ్రూప్తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డిని విచారించిన ఈడీ
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 200 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల ఇండ్లు, ఆఫీసులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా అరెస్టు చేసింది.