Home » ED
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోందా?జాక్వెలిన్ 200 కోట్ల రూపాయల స్కామ్ చేసిందా?మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న క్రమంలో ఈప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఉల్లంఘలనపై ఆరా తీశారు.
ముమైత్ ఖాన్కు ఈడీ ప్రశ్నలు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీస్ వచ్చింది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ కు నోటీసు రావడాన్ని..
డ్రగ్స్ కేసు... రానా, కెల్విన్ల విచారణ
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఒక్కొక్కరిని వరసగా విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు సినీ నటి ఛార్మీని విచారించనున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మీ రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మీకి ఈడీ నోటీసులు ఇచ్చింది.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.