ED

    ఈడీ విచారణకు రియా ఎవరి కారులో వెళ్లిందో తెలుసా?!

    August 7, 2020 / 09:45 PM IST

    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�

    సుశాంత్ సూసైడ్ కేసులో కొత్త కొత్త ఛాలెంజ్‌లు.. రియా సోదరుడికి 886 ఫోన్ కాల్స్!

    August 7, 2020 / 08:22 PM IST

    సుశాంత్ సూసైడ్‌ కేసు రోజుకొక మలుపుతో క్రైమ్ స్టొరీని తలపిస్తుంది. మృతి వెనుక కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకి కొత్త కొత్త చాలెంజ్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుని ముంబై, పాట్నా పోలీసులు విచారిస్తుండగా.. మరోవైపు ఈడీ, సీ�

    ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో సోదాలు… ఏకకాలంలో 9 చోట్ల తనిఖీలు

    July 28, 2020 / 03:37 PM IST

    ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్ సహా 9 చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీవీకేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తోంది. ముంబై అభివృద్ధి నిధుల్లో అవినీతిపై జీవీకే గ్రూప�

    విచారణలో సంచలన నిజాలు…గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే నెల సంపాదన ఎంతో తెలుసా

    July 14, 2020 / 02:44 PM IST

    కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్‌ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని �

    ఎయిర్ పోర్ట్ స్కాం…జీవీకే గ్రూప్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ

    July 7, 2020 / 05:47 PM IST

    ముంబై ఎయిర్‌పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. ము�

    వచ్చేయ్ బాబాయ్ : విజయ్ మాల్యా పిటిషన్ కొట్టేసిన యూకే హైకోర్టు

    April 20, 2020 / 11:29 AM IST

    లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�

    రాయపాటిపై కేసు నమోదు చేసిన ఈడీ

    January 3, 2020 / 04:11 AM IST

    మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద  రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్  కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాలకు మళ్లించినట్లు&nb

    మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

    January 1, 2020 / 01:54 PM IST

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో

    ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో నివ్వెరపోయే నిజాలు

    December 28, 2019 / 08:54 AM IST

    ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.

    కాపీ-పేస్ట్ చేయొద్దు…డీకే కేసులో ఈడీ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

    November 15, 2019 / 07:35 AM IST

    కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఇవాళ(నవంబర్-15,2019) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. మా

10TV Telugu News