ED

    Amarendra Dhari Singh : ఎరువుల కుంభకోణం..ఆర్జేడీ ఎంపీ అరెస్ట్

    June 3, 2021 / 05:55 PM IST

    ఎరువుల దిగుమతి కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ ను గురువారం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది.

    హీరో సచిన్ జోషి అరెస్ట్..

    February 15, 2021 / 04:51 PM IST

    Sachin Joshi: బాలీవుడ్ బిజినెస్ మెన్ కమ్ యాక్టర్, ప్రొడ్యూసర్ సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో 18 గంటల పాటు విచారణ చేసిన ఈడీ అధికారులు సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో గోవాలో వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన కింగ్�

    స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభపెట్టినట్లు ఒప్పుకున్న మత్తయ్య…ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

    December 31, 2020 / 01:23 PM IST

    ED investigation of the note for vote case : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు… నిందితుడు జెరూసలేం మత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించారు. మత్తయ్య వాగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. చంద్రబాబు డైరెక్టన్‌లోనే రేవంత్‌

    అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ..రూ.4109 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

    December 24, 2020 / 05:38 PM IST

    ED temporarily foreclosed Agrigold assets : అగ్రిగోల్డ్‌కు మరో షాక్ తగిలింది. 4వేల 109 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఏపీలోని 56 ఎకరాల హాయ్ ల్యాండ్ కూడ�

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శికి సమన్లు జారీ చేసిన ఈడీ

    December 4, 2020 / 10:56 PM IST

    ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి

    PNB స్కామ్ : నీరవ్ బెయిల్ మరోసారి తిరస్కరణ

    October 26, 2020 / 08:22 PM IST

    UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లండన్‌ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను లండన్ కోర్టు తిరస్కరించడం ఇది ఏడోసారి. గతంలో ఐదు సార్లు బెయిల్ కోసం దరఖా

    JKCA స్కామ్‌…ఫరూక్ అబ్దుల్లాని ప్రశ్నించిన ఈడీ

    October 19, 2020 / 03:19 PM IST

    ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్‌ అసోసియేషన్‌ (JKCA) స్కామ్‌ కు సంబంధించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్ ఫరూక్‌ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్‌ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక

    రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    October 6, 2020 / 01:30 PM IST

    bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్ష�

    38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

    September 15, 2020 / 07:14 AM IST

    గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి

    సుశాంత్ కట్టిన ఈఎమ్ఐ రూ.4.5కోట్లు మాజీ ప్రియురాలి కోసమేనట

    August 14, 2020 / 09:54 PM IST

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు రియా చక్రవర్తి వైపు నుంచే ఏదైనా జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులకు మరో అంశం వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తికి ముందు మాజీ ప్రియురాలు అ�

10TV Telugu News