Home » ED
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీ
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆస్తులపై సీబీఐ,ఈడీతో విచారణ జరిపించాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఫెమా,మనీలాండరింగ్,ఐటీ నిబంధనలను రవిప్రకాష్ ఉల్లంఘిచారని విజయసాయిరెడ్డి ఆ లేఖలో తెలిపారు. రవ�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�
కాంగ్రెస్ సీనియర్ లీడర్,కర్నాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కుమార్తె ఐశర్య(23)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె ఐశర్యను విచా�
కర్నాటకలో టెన్షన్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. బీజేపీ కక్ష సాధింపు అంటూ వాయిస్ వినిపించారు కాంగ్
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�
హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ముసాద్దీలాల్ జువెలర్స్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నగరంలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.