Home » ED
దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే కంపెనీలు, వ్యక్తులు పెరిగిపోతున్నారు. సుజనా గ్రూప్పై ఈడీ కొరడా ఝులిపించింది. బ్యాంకు రుణం కేసులో రూ. 315 కోట్లను సీజ్ చేసింది. షెల్ కంపెనీల నుండి భారీగా నిధులు మళ్లించినట్లు గుర్తించింది. హైదరాబాద్, ఢిల్లీ, �
నీరవ్ మోడీకి చెందిన కార్లను ఈడీ వేలం వేయనుంది. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసులో ప్రధాన నిందితుడు. భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో దర్జాగా తలదాచుకున్న నీరవ్ మోడీ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీ
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది. Read Also : దేన్నీ వదలటం లేదు : �
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ జాయింట్ బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది.
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫా�
వీడియోకాన్ అక్రమ రుణాల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఇంట్లో శుక్రవారం (మార్చి-1,2019) ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన న్యూపర్ రిన్యూవబుల్స్ ఆఫీస్ లో ముంబై, ఔరంగాబాద్ లోని వీడియ�
13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని రూ.147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మంగళవారం(ఫిబ్రవరి-26,2019)
తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకునోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గతవారం ఇదే కేసు �
ఎయిర్ సెల్- మాక్సిక్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించి మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరవ్వాలని కార్తీ చిదంబరంను బుధవారం(జనవరి 30,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కార్తీపై సుప్రీం సీరియస