Home » ED
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ఆచూకీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెప్పేశాడు అతని మేనల్లుడు అలీషా పార్కర్. ఇటీవల జరిపిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నారని పార్కర్ పేర్కొన్నట్లు ఈడీ తన ఛార్జ�
సోమేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్పై త్వరలోనే విచారణ జరగనుంది.
టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.
పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. సచిన్ జోషి 2002లో వచ్చిన 'మౌనమేలనోయి'..
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది.
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి
చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని ముఠా చైనాకు తరలించింది. తాజాగా లోన్ యాప్స్ పేరుతో రూ.5 వేల కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది.
ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో తరుణ్
ఈడీ ప్రశ్నలకు సమాధానమిచ్చాను.. మళ్లీ రమ్మనలేదు..!