Home » Education Department
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ..
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నాయి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల మూసివేతకు సిద్ధమైన విద్యాశాఖ అధికారులకు విద్యార్థిని తండ్రి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నాటినుంచి..
2025-26 విద్యా సంవత్సరంలో 19.91లక్షల మంది విద్యార్థులకోసం యూనిఫామ్స్ ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం.
ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్పై విచారణ జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.