Home » Education Minister Sabitha Indra Reddy
రేపు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానుండగా, 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలు విడుదల అవుతాయని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.
టీచర్ల హేతుబద్దీకరణ వల్ల స్కూల్స్ తగ్గడం కానీ టీచర్ పోస్టులు తగ్గడం కానీ ఉండదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై మీడియాతో మాట్లాడారు సబితా
Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్