edupayala vanadurga jatara

    సోమవారం నుంచి ఏడుపాయల జాతర : ఏర్పాట్లు పూర్తి

    March 3, 2019 / 05:39 AM IST

    మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం  నాగసానపల్లి గ్రామంలో ఏడుపాయల వనదుర్గా జాతర మహా శివరాత్రి సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవాలు 6వ తేదీ వరకు జరుగుతాయి. జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ సంవత్సరం మహ

10TV Telugu News