Home » Egypt
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవట
కడుపేనా అది..కాదు కాదు..ఎంత మాత్రం కాదు..కండోమ్ ల మడుగు. కండోమ్ లను వరస పెట్టి మింగేశాడు. ఏకం 80 కండోమ్ లను మింగేసి పొట్టలో స్టాక్ పెట్టేసుకున్నాడు.
కైరో : కైరో రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనంలో 20మంది మృతి చెందారు. మరో 40మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సబ్బంది ఘట