Home » Egypt
హీరోయిన్ శ్రద్హ శ్రీనాథ్ తాజాగా ఈజిప్టు దేశంలోని పిరమిడ్స్ వద్దకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బంతిపూవులు చూడటానికి కళ్లను కట్టి పడేస్తాయి. రంగు రంగుల్లో విరబూసే ఈ పూలను చూస్తే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. బంతిపూల వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. అవేంటంటే..
ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయద్ కన్నుమూశారు. ఇతని వయసు 94 సంవత్సరాలు. ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాలో జన్మించిన అల్ ఫాయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ అమ్మడం ప్రారంభించాడు. కుట్టుమిషన్ల సేల్స్మెన్గా పనిచేశాడు. అనంతరం రియల్ ఎస్టేట్, షిప్పి
చాలామంది పిల్లుల్ని అపశకునంగా భావిస్తారు. వాటిని పెంచుకోవడం దరిద్రంగా భావిస్తారు. చాలా దేశాల్లో మాత్రం పిల్లిని పెంచుకోవడానికి ఇష్టపడతారు. వాటికోసం ప్రత్యేకంగా 'అంతర్జాతీయ పిల్లి దినోత్సవం' నిర్వహిస్తారు.
ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.
కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, పిల్లలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈజిప్షియన్ మహిళ మోదీ ఎదురుగా షోలే సినిమాలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడి ఆకట్టుకుంది.
ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మ�
ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్ బౌలీతో కలిసి భారత్తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్లో పర్యటిస్తున్నారు....
ఆ తదుపరి రోజు వాషింగ్టన్లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు.