-
Home » Eight ayyappa devotees died
Eight ayyappa devotees died
Kerala Road Accident : కేరళలో పెను విషాదం..శబరిమలనుంచి తిరిగివస్తున్న 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
December 24, 2022 / 10:39 AM IST
కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొంతమంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రాణా�