-
Home » eKYC
eKYC
సోషల్ మీడియా యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లకు KYC తప్పనిసరి
KYC Social Media : సోషల్ మీడియా, గేమింగ్, డేటింగ్ యాప్ ల వినియోగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్ల బుకింగుల్లో దళారుల ప్రమేయానికి ఇక చెక్.. అమల్లోకి కొత్త విధానం..
టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్ అంటూ ప్రచారం.. గ్యాస్ ఏజెన్సీలకు పోటెత్తిన జనం
వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు.
రైతులకు శుభవార్త...త్వరలో పీఎం కిసాన్ నిధులు...ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే...
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి....
PM Kisan Yojana Alert : రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే డబ్బులు పడవు
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
PM Kisan Alert : పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే.. నెలాఖరులోగా ఆ పని చేయాల్సిందే
పీఎం కిసాన్ లబ్దిదారులకు ముఖ్యమైన అలర్ట్. జులై నెలాఖరులోగా ఆ పని చెయ్యకపోతే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.(PM Kisan Alert)
E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార
రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్ : EKYC చేయకున్నా సరుకులు
ఏపీ ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఊరటనిచ్చింది. ఈకేవైసీ (EKYC-ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయకున్నా రేషన్ ఇస్తామని తెలిపింది. ఈకేవైసీ నమోదు
రేషన్ కార్డు దారులకు గమనిక : EKYC గడువు పెంపు
తెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధ�
కేవైసీ కష్టాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పడిగాపులు
అరకోటి మందికి పైగా కేవైసీ పూర్తి కాలేదు. ఇంకా మూడ్రోజుల గడువు మాత్రమే ఉంది. నమోదు కేంద్రాలు అరకొరగా ఉండటమే ప్రధాన సమస్య. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ ఇవ్వరేమోనని భయంతో ప్రజలు రేషన్ దుకాణాలు, మీ-సేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాల దగ్గర పడిగాపుల