-
Home » Election Commission of India
Election Commission of India
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు.. తెలంగాణలో రెండు స్థానాలకు..
February 18, 2026 / 11:08 AM ISTRajyaSabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 సెట్ల నామినేషన్లు.. ఎన్ని ఆమోదం పొందాయంటే? ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్
October 23, 2025 / 12:01 PM ISTఎం3 మెషీన్లతో 24 యూనిట్లు కలపవచ్చు. ప్రతి యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు నోటాతో పాటు ప్రదర్శించవచ్చు.
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు.. బీహార్ ఎన్నికల నుంచే కొత్త నిబంధనలు అమలు..
September 17, 2025 / 06:08 PM ISTఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈసీపై నమ్మకం లేదా? ఎంపీ పదవికి రాజీనామా చేయండి- రాహుల్ గాంధీకి బీజేపీ డిమాండ్
August 9, 2025 / 09:00 PM ISTకాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
October 15, 2024 / 04:30 PM ISTఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎన్నికల సంఘం ఏం చెప్పిదంటే?
October 5, 2024 / 09:59 AM ISTహర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ (శనివారం) సాయంత్రం విడుదల కానున్నాయి. సాయంత్రం 6గంటలకు హర్యానాలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే..
తెలంగాణ క్యాబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్
May 19, 2024 / 05:45 PM ISTతెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సిట్ ఏర్పాటుకు ఆదేశం, ఆ జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
May 16, 2024 / 09:14 PM ISTకౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
మే 13న నాలుగో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణ సహా రాష్ట్రాలవారీగా అభ్యర్థుల వివరాలు
May 3, 2024 / 02:23 PM ISTరెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది.
ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్
April 16, 2024 / 06:44 PM ISTరోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.