Home » Election Commission of India
ఎం3 మెషీన్లతో 24 యూనిట్లు కలపవచ్చు. ప్రతి యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు నోటాతో పాటు ప్రదర్శించవచ్చు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.
ఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ (శనివారం) సాయంత్రం విడుదల కానున్నాయి. సాయంత్రం 6గంటలకు హర్యానాలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే..
తెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది.
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్