Home » Election commission
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే... తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జా
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల�
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు ఉన్నాయి. ఇదీ... మాజీ ఆర్థిక
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలైంది. రాష్ట్రంలోని 9 కార్పోరేషన్లు లోని 325 కార్పోరేటర్ స్థానాలకు, 120 పురపాలక సంఘాల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి ఎన్నికల �
దేశ రాజధాని నగరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఢిల్లీలో ఇవాళ(26 డిసెంబర్ 2019) సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ప్రస్తుత అ�
సూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఈయన నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై ఈసీకి 2019, అ�
మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు
2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.