Election commission

    స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్లేషన్లపై సుప్రీం స్టే

    January 15, 2020 / 09:21 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే  విధించింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల�

    రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లొద్దు : ఈసీకి ప్రభుత్వం లేఖ

    January 13, 2020 / 02:46 AM IST

    అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

    ICUలో ఎకానమీ.. బీజేపీకి కాసుల వర్షం : ఆదాయం@రూ.2,410 కోట్లు

    January 12, 2020 / 03:26 AM IST

    దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు ఉన్నాయి. ఇదీ... మాజీ ఆర్థిక

    మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    January 7, 2020 / 04:10 PM IST

    తెలంగాణ  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలైంది. రాష్ట్రంలోని 9 కార్పోరేషన్లు లోని 325 కార్పోరేటర్ స్థానాలకు, 120 పురపాలక సంఘాల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం  కమీషనర్ నాగిరెడ్డి ఎన్నికల �

    నేడే ఎన్నికలకు ముహుర్తం: జనవరిలో రాజధాని సమరం.. ప్రచారం ప్రారంభం

    December 26, 2019 / 07:25 AM IST

    దేశ రాజధాని నగరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలపై నిర్ణయం  తీసుకోవడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఢిల్లీలో ఇవాళ(26 డిసెంబర్ 2019) సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ప్రస్తుత అ�

    ఈసీకి ఉత్తమ్ లేఖ : స్థానికేతరులు ఉండొద్దన్న డీఎస్పీ

    October 20, 2019 / 09:44 AM IST

    సూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఈయన నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై ఈసీకి 2019, అ�

    హర్యానా, మహారాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

    September 21, 2019 / 04:21 AM IST

    మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు

    ఆ ట్వీట్లను తక్షణమే డిలీట్ చేయండి : ట్విట్టర్ కు ఈసీ సూచన

    May 16, 2019 / 10:30 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

    బెంగాల్ వివాదం : రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

    May 15, 2019 / 03:04 PM IST

    పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది.

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం : రామకృష్ణ

    May 12, 2019 / 11:32 AM IST

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్‌ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాల

10TV Telugu News