Election commission

    తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

    May 1, 2019 / 12:06 PM IST

    ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    April 30, 2019 / 03:51 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్ర�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు

    April 30, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది. Also Read : సేవామిత్ర ఆధార్ �

    మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

    April 29, 2019 / 12:19 PM IST

    కేంద్ర మంత్రి మేన‌కా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా  గ్రామాల‌ను ఏ,బీ,సీ,డీ కేట‌గిరీలు విభ‌జించి అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌ని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్

    ఖలీ ప్రచారంపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

    April 28, 2019 / 10:01 AM IST

     అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావ�

    వింతగా ఉంది: విజయసాయి రెడ్డి చెప్పినట్లు వింటారా?

    April 23, 2019 / 10:19 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిపాలన గురించి ఎలక్షన్ కమీషన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేయడం వింతగా ఉందని టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమీషన్ తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపిం�

    క్యాంపెయిన్ చేయవద్దు : సిద్దూపై ఈసీ 72గంటల బ్యాన్

    April 23, 2019 / 03:34 AM IST

    కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ  ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�

    రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

    April 19, 2019 / 03:42 PM IST

    ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం(ఏప్రిల్-19,2019) ఎలక్షన్ కమిషన్  నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.   అబ్ హోగా న్యాయ్(ఇప్పుడు న్యాయం జరుగుతుంది)నినాదంతో రాహుల్ ఫోటో ఉన్

    ఒక్క ఓటర్ కోసం : 4 రోజులు..483 కి.మీటర్ల ప్రయాణం

    April 19, 2019 / 03:17 PM IST

    లోక్‌సభ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఆప్రక్రియ పూర్తయ్యేవరకూ ఎన్నికల సిబ్బందికి ఆ పని కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈసీ సిబ్బందికి ఎదురైన ఇబ్బంది మాత్రం మిగిలిన వారిలాంటిది కాదు..ఎందుకంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్‌ కోసం

    ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈసీ విఫ‌లం: వ‌ర్ల రామ‌య్య‌

    April 18, 2019 / 11:25 AM IST

10TV Telugu News