Home » Election commission
ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల దూరంలో ఉండే �
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మనవడు, భరిప బహుజన్ మహాసంగ్ ఛైర్మన్ ప్రకాశ్ అంబేద్కర్ ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: అఫిడవిట్ తో ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చాడు ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు. ఈసీ ఉదాసీనతను తెలియజేసేందుకు వినూత్నరీతిలో తెలియజేస్తు..తన ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు.. అప్పులు రూ.4 లక్షల కోట్లు అని అఫిడవిట్లో ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాప�
కడప : కడప జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను హెడ్ ఆఫీస్ లో చేసుకోవాలని ఈసీ ఆదేశంతో రాహుల�
తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. శ�
ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ
హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోనే నాయకుల వెహికల్ పాసుల కోసం ఎన్నికల సంఘానికి ఇచ్చిన స్టార్ క్యాంపెయనర్ జాబితాలో హరీష్ రావుకు స్ధానం కల్పించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్�
తెలంగాణ రాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా మూడు పార్టీల నుంచి 62 మంది పేర్లకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అధికార తెరాస నుంచి 20 మంది జాబితాను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష