Home » Election commission
రాహుకాలం…..నాలుగక్షరాల ఆ పదం రాజకీయనాయకులను ఇప్పుడు వణికిస్తోంది. మహామహానేతలను సైతం నానుంచి తప్పించుకోలేవంటూ భయపెడుతోంది. పొలిటికల్ హిస్టరీలో తమదైన స్టైల్లో చక్రం తిప్పిన నేతలను కూడా ఆ నాలుగుక్షరాల పదం సెంటిమెంటల్గా షివరిం�
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో దేశంలో పార్టీల మధ్య హీట్ మొదలైంది. పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండాలను ప్రిపేర్ చేసుకుంటూ సమరరంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9,27,542 ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని ఏపీ ప్రధాన ఎన్న�
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుద�
ఒకే రకమైన గుర్తులతో పార్టీలకు వచ్చే తిప్పలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్రక్కు, కారు గుర్తుల మధ్య ఇటువంటి ఇబ్బంది తలెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును తొలగించింది. ఇప్పుడు అదే మాదిరిగా తమకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో వ�
2019 లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కస�
లోక్సభ ఎన్నికల షెడ్యూల్పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ
ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఓటర్ ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు. ఆన్లైన్లో ఫాం 7 ద్వారా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు
అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని