Home » Election commission
ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�
అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే, ఏప్రిల్ రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ�
బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు. ఇవి వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. నగదు తరలింపుపై అనేక ఆంక్షలు అమల�
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష
రాహుకాలం…..నాలుగక్షరాల ఆ పదం రాజకీయనాయకులను ఇప్పుడు వణికిస్తోంది. మహామహానేతలను సైతం నానుంచి తప్పించుకోలేవంటూ భయపెడుతోంది. పొలిటికల్ హిస్టరీలో తమదైన స్టైల్లో చక్రం తిప్పిన నేతలను కూడా ఆ నాలుగుక్షరాల పదం సెంటిమెంటల్గా షివరిం�
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో దేశంలో పార్టీల మధ్య హీట్ మొదలైంది. పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండాలను ప్రిపేర్ చేసుకుంటూ సమరరంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9,27,542 ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని ఏపీ ప్రధాన ఎన్న�