Election commission

    ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

    March 24, 2019 / 01:03 AM IST

    పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �

    హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

    March 22, 2019 / 06:45 AM IST

    ఢిల్లీ : ‘1950’ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం సంస్థలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవ్వటం సర్వసాధారణమే. ఆ నంబర్ల్ వెనుక ఓ కారణం కూడా ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర

    పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ

    March 21, 2019 / 01:47 AM IST

    ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.

    సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

    March 20, 2019 / 11:52 AM IST

    ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

    ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

    March 19, 2019 / 06:35 AM IST

    ఢిల్లీ  : పార్లమెంట్ ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది.  అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు.  నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�

    సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్

    March 19, 2019 / 04:59 AM IST

    అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే,  ఏప్రిల్  రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు.  పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ�

    నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

    March 18, 2019 / 06:27 AM IST

    బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఎన్నికల్లో పోటీకి అనుతించొద్దు: ఈసీకి వినతి

    March 13, 2019 / 10:33 AM IST

    బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

    తీసుకెళితే మీ కర్మ : రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే..

    March 12, 2019 / 10:40 AM IST

    ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు. ఇవి వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. నగదు తరలింపుపై అనేక ఆంక్షలు అమల�

    ఆలయం అంశం వాడి ఓట్లడిగితే కఠిన చర్యలు

    March 12, 2019 / 02:44 AM IST

    ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్‌మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష

10TV Telugu News