Election commission

    మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

    May 10, 2019 / 03:03 AM IST

    వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్ వేసిన పిటిషన్‌ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తి�

    వీవీప్యాట్ వ్యవహారం : న్యాయం జరిగే వరకు పోరాటం

    May 7, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం

    ఏపీలో 12 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం

    May 5, 2019 / 05:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ నిర్లక్షంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ, మండపేట, కోవూరు, సూళ్లూరుపేట, నూజివీడు ఆర్వో, ఏఆర్వోపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూర

    ఏపీ లో 12 మంది  ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ చర్యలు

    May 4, 2019 / 03:21 PM IST

    అమరావతి:  ఎన్నికల సంఘం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేస్తూనే వుంది. తాజాగా  సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12మంది ప్రభుత్వ  సిబ్బందిపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్�

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:53 AM IST

    భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�

    రాహుల్ కి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:32 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్ షా హత్య కేసులో నిందితుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం(మే-3,2019)రాహుల్ కి క్లీన్‌చిట్ ఇచ్చింది. లోక్ స�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

    May 2, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �

    రంజాన్ వస్తుంది.. పోలింగ్ సమయం మార్చండి: సుప్రీంకోర్టు

    May 2, 2019 / 05:42 AM IST

    సార్వత్రిక ఎన్నికలవేళ ఇప్పటికి నాలుగు విడతల పోలింగ్ జరగగా.. మిగిలిన విడతల పోలింగ్ సమయాలను మార్చాలంటూ దాఖలైన పిటీషన్‌లను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు ఎన్నికల సంఘంను టైమ్ మార్పుల గురించి కోరనుంది. Also Read : వల్లభనేని వంశీ ఇంటికి వచ్చాడు.. బెదరిస్

    గమ్మునుండవమ్మా : సాధ్విపై ఈసీ 72గంటల బ్యాన్

    May 1, 2019 / 04:00 PM IST

    మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను 72గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది.బాబ్రీ మసీదు కూల్చివేత,హేమంత్ కర్కర్ మరణంపై ఆమె చేసిన వ్�

    తుఫాన్ సహాయక చర్యలు తీసుకొవాలి.. కోడ్ సవరించండి

    May 1, 2019 / 02:29 PM IST

10TV Telugu News