-
Home » Election Notification
Election Notification
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల ప్రక్రియ షురూ..
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి అడుగు పడింది. నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీలో ఎన్నికలు.. ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్
పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఏపీ, తెలంగాణలో ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏపీ, తెలంగాణలో ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ
7 విడతల్లో లోక్సభ ఎన్నికలు?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది.. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు?.. పోలింగ్ తేదీలపై ఉత్కంఠ!
లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
Tripura: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి గంట కూడా కాకముందే త్రిపురలో అల్లర్లు
పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్బజార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా�
MLC elections : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.
ZPTC, MPTC Election : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
Andhrapradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ
నేడే నోటిఫికేషన్.. రెండు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఎన్నికల హీట్!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు ఇవాళ(23 మార్చి 2021) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు వేస
కరీంనగర్లో ఎన్నిక నగారా : కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్
కరీనంగర్ కార్పొరేషన్ ఎన్నికకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు తీర్పుతో 2020, జనవరి 09వ తేదీ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్లు (జనరల్ కోటా)ను �