Home » Electric Vehicle
రాబోయే రోజుల్లో రోడ్లమీద అంతా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తాయి. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హైవే ఇండియాలో ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్లో ప్రధాని మోదీ దీని గురించి ప్రకటించారు.
ఈవీ బ్యాటరీ సెల్స్ ధర రూ. 130 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగానే ధరలు పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు సౌమెన్ మండల్ వెల్లడిస్తున్నారు...
వాతావరణంలో లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించవచ్చు. వాహనాల్లో..
టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్లలో ఇండియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ ను లాంచ్ చేయనుంది. రానున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తరం కోసం కొత్త బ్రాండ్ ను...
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్కు తగినట్లే కొత్త వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్దే హవా. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై అప్గ్రేడ్ అవుతుండటంతో ఈవీ ఇండస్ట్రీని..
ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ క్రమంలోనే ఎలన్మస్క్కు చెందిన టెస్లా కార్లకు అంత డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్...
మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్లార్క్, రోడ్లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.