Home » electricity tariffs
నిరుడు ప్రసార, పంపిణీకి 2,114.01 కోట్ల రూపాయలను సర్దుబాటు చేశాక సర్కారు డిస్కౌంట్గా భరించాల్సిన మొత్తం 12,632.40 కోట్ల రూపాయలుగా కమిషన్ అంచనా వేసింది.
సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్ను చూపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది.