Home » Elephants
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.
అటవీ ప్రాంతాల్లో లారీలు, ఇతర వాహనాల్లో ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా సరుకు తరలిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం మీరెప్పుడై�
బిడ్డకు ఆపదొస్తుందంటే చాలు ఆ బిడ్డను కాపాడుకొనేందుకు తల్లి ఎంతకైనా పోరాడుతుంది. తల్లి ప్రేమకు అవధులు ఉండవు.. ఆ ప్రేమ ఆకాశమంత.. అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా..
పొగ పెడితే పారిపోతాయి ఏనుగులు
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.
ఓడిశాలోని ధెంకనల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో భారీ ఏనుగుల గుంపు ఒకటి.. పద్దతిగా కాలువ దాటుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
అస్సాంలో ఏనుగుల గుంపు కలకలం..!
చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద కలకలం
గజరాజుల బీభత్సం.. మూడు గ్రామాల్లో పంట నష్టం