Home » Eligible
వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు.
Punjab, Haryana High court Sensational judgment : భర్త మరణానంతరం భార్యకు వచ్చే వితంతు పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు పెను సంచలన కలిగించే తీర్పునిచ్చింది. భర్తను భార్య హత్య చేసినా..ఆ భార్యకు భర్త మరణానంతరం వచ్చే వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అం
7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బ