-
Home » Eligible
Eligible
Sajjala Ramakrishnareddy : అర్హులందరికీ పెన్షన్స్ ఇస్తున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.
Second Vaccine Dose : మోడీకి కరోనా రెండో టీకా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు.
భర్తను హత్య చేసినా..ఆ భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు
Punjab, Haryana High court Sensational judgment : భర్త మరణానంతరం భార్యకు వచ్చే వితంతు పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు పెను సంచలన కలిగించే తీర్పునిచ్చింది. భర్తను భార్య హత్య చేసినా..ఆ భార్యకు భర్త మరణానంతరం వచ్చే వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అం
బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స
7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
JEE Advanced : 2 లక్షల 45వేల మందికి అవకాశం
IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
గుడ్ న్యూస్ : బీఎడ్లకూ ఎస్జీటీ
ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బ