Home » Eluru Railway Station
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.
ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి.