employers

    EPFO: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం.. నిర్ణయించిన ఈపీఎఫ్ఓ

    March 28, 2023 / 01:48 PM IST

    2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన �

    కరోనా అనుమానితులకు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని సీఎం రిక్వెస్ట్

    March 8, 2020 / 11:03 AM IST

    ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తుల

10TV Telugu News