-
Home » engineering
engineering
ఇంజినీరింగ్ విద్యా విధానంలో ఏఐసీటీఈ భారీ మార్పులు.. జాబ్ చేస్తూనే బీటెక్ చదువొచ్చు.. కీలక మార్పులివే..
Engineering students : ఇంజనీరింగ్ విద్యా విధానంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భారీ మార్పులు తీసుకొచ్చింది.
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ముఖ్యమైన తేదీలు, ఉండాల్సిన పత్రాలు ఇవే.. ఆగస్టు 4 నుంచి తరగతులు..
జులై 7వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
AP EAPCET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి.. టాపర్స్ వీరే..
3,62,448 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది అర్హత సాధించారు.
ఇస్రోలో సైంటిస్ట్ కావాలని కలలు కంటున్నారా ? అది సాధ్యం కావాలంటే ఇంటర్ తర్వాత..
భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్ధలైన IISc, IITలు, NIT, IIST వంటి వాటిలో తాజా గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ISRO ఆసక్తి చూపుతుంది. అకడమిక్ రికార్డులు బాగా కలిగిన విద్యార్ధులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.
Eamcet Exam: ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం.. రెండు సెషన్లలో ఎగ్జామ్స్
ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు అగ్రికల్చర్ విభాగం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
Telangana engineering colleges: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసి, వివరాలు తెలిపింది. ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) కొన్ని రోజుల క్రితమే స�
Minister KTR : మంత్రి కేటీఆర్ సాయంతో చదువుకుని.. 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాబ్ సాధించిన అనాథ యువతి
కేటీఆర్ సాయంతో చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను దాచుకున్న డబ్బుతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్
Job Applicants MP : 15 ప్యూన్ ఉద్యోగాల కోసం11,000 దరఖాస్తులు..PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులతో సహా..
15 ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు 11,000 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారిలో .PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులు కూడా ఉన్నారు.
Degree : అంచనాలు తారుమారు.. మిగిలిన సీట్లు 2 లక్షల పైనే!
డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
Exams near Home: ఆన్లైన్ క్లాసులకే కాదు.. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇక ఇంటి నుంచే
కరోనా ప్రభావం తగ్గలేదు.. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేయాలని భావించిన జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.