Home » engineering
జులై 7వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
3,62,448 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది అర్హత సాధించారు.
భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్ధలైన IISc, IITలు, NIT, IIST వంటి వాటిలో తాజా గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ISRO ఆసక్తి చూపుతుంది. అకడమిక్ రికార్డులు బాగా కలిగిన విద్యార్ధులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.
ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు అగ్రికల్చర్ విభాగం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసి, వివరాలు తెలిపింది. ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) కొన్ని రోజుల క్రితమే స�
కేటీఆర్ సాయంతో చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను దాచుకున్న డబ్బుతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్
15 ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు 11,000 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారిలో .PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులు కూడా ఉన్నారు.
డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
కరోనా ప్రభావం తగ్గలేదు.. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తి చేయాలని భావించిన జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
బీఈడీ (బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ�