Home » engineering technology
సాగు చేయాలంటే కాలువ దాటాల్సిందే. నీటి ప్రవాహం స్లోగా ఉంటే పర్లేదు. కానీ వరద పొటెత్తితే.. సాగును వదులుకోవాల్సిందే. ఎవరో వస్తారు..ఏదో చేస్తారని రైతులంతా ఎదురు చూడలేదు. అంతా తామై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కూలిపోయిన బ్రిడ్జి స్థాన�
రెండు ఊళ్లను కలిపే బ్రిడ్జి అది. వంతెన దాటితేనే వరిసాగు చేసుకోవాల్సిన పరిస్థితి. వరదల బీభత్సంతో కీలకమైన బ్రిడ్జి కూప్పకూలింది. ప్రభుత్వం సాయమందించ లేదు.. అధికారులు చొరవ చూప లేదు. కానీ రైతులు మాత్రం బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలెట్టారు. ఔరా అని�