Home » England and Wales Cricket Board
తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో ఈ మ్యాచ్ జరిగింది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ మరోసారి విజేతగా నిలవాలని భావిస్తోంది.