-
Home » enqiery
enqiery
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం… మృతుడి కళ్లు పీక్కుతిన్న చీమలు
October 16, 2019 / 01:34 PM IST
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకో�