Home » enquiry
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయ
Lalu Yadav’s “Poaching” Audio Clip బీహార్ లోని అధికార ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో �
గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యా యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలకృష్ణన్పై విచారణ కమిటి �
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు
తెలంగాణలో ESI-IMS స్కామ్ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ…. ఆయ�
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ ఆడియో టేపుల వ్యవహారం టీటీడీలో కలకలం రేపింది. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పృథ్వీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై వివాదం ముదరడంతో టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగిం�