Home » EO Geetha Reddy
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 27, 28వ తేదీల్లో పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం వంటి పూజలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఉత్సవాల్లో విశేషంగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం జరిపిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం అలంకార వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు.