Home » EPF
డబ్బులు తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా చెప్పే అవసరం లేదు.
మీరు 60 ఏళ్లకు రిటైర్ అయి, 85 ఏళ్ల వరకు జీవిస్తే, ఆ 25 ఏళ్లు జీతం లేకుండా ఎలా బతుకుతారు?
2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చాలామంది ఆర్థికపరంగా చాలా సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. లోన్ల కోసం ఎంతగా ప్రయత్నించిన దొరకని పరిస్థితి.. దీంతో చేసేది ఏమిలేక ఫిక్స్ డ్ డిపాజిట్ లోన్లను మధ్యలోనే టర్మ్ బ్రేక్ చేసేస్తున�
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత
కరోనా వ్యాధి ప్రబలుతోంది. వేలాది మందిని పొట్టన పెట్టకొంటోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీస�
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీ పీఎఫ్ అకౌంట్లలో కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని నామినీగా చేసుకోవచ్చు. జీతభత్యాలను పొందే ఉద్యోగులకో ఇదెంతో ప్రాధానమైనదిగా చెప్పవచ్చు. పీఎఫ్ క్లయిమ్ చేసుకున�